ఆంధ్రప్రదేశ్‌

ఎఎస్పీ మృతిపట్ల హోం మంత్రి సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: అనుమానాస్పద స్థితిలో పాడేరు ఎఎస్పీ శశికుమార్ మరణించడం పట్ల ఎపి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎఎస్పీ మరణించినట్లు తెలిసిన వెంటనే ఇతర కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హోం మంత్రి హుటాహుటిన విశాఖ చేరుకున్నారు. కింగ్‌జార్జి ఆస్పత్రిలో శశికుమార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. 30 ఏళ్ల యువ ఐపిఎస్ అధికారి ఇలా ఆకస్మికంగా మరణించడం బాధ కలిగించిందన్నారు.