ఆంధ్రప్రదేశ్‌

ఎఎస్పీ మృతిపై విశాఖలో డిజిపి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: పాడేరు ఎఎస్పీ శశికుమార్ అనుమానాస్పద మృతిపై సమీక్షించేందుకు ఎపి డిజిపి జెవి రాముడు శుక్రవారం ఇక్కడికి వచ్చారు. విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ యోగానంద్‌లతో కలిసి ఆయన ఎఎస్పీ మృతిపై పూర్వపరాలను సమీక్షించారు. ఎఎస్పీ మృతిపై సిఎం చంద్రబాబు సిబిసిఐడి విచారణకు ఆదేశించడంతో డిజిపి ఈ సమీక్ష జరిపారు.