ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి సన్నిధిలో అమర్‌సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అమర్‌సింగ్ సోమవారం ఉదయం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.