ఆంధ్రప్రదేశ్‌

పింఛను సొమ్ము స్వాహా కేసులో ముగ్గురు విశ్రాంత ఉద్యోగుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: పీఎఫ్‌ కార్యాలయంలో పింఛను సొమ్మును స్వాహా చేసిన కేసులో ఒకటో పట్టణ పోలీసులు ముగ్గురు విశ్రాంత ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పరారీలో వున్న మరో ఉద్యోగి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల నుంచి రూ.9లక్షల నగదు, రెండు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీరు మొత్తం రూ.42లక్షల సొమ్మును స్వాహా చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.