ఆంధ్రప్రదేశ్‌

ఐదేళ్లలో కరవురహిత రాష్ట్రంగా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జలవనరులను సంరక్షించడం ద్వారా రాబోయే అయిదేళ్లలో ఏపిని కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీలో తెలిపారు. ప్రపంచ జలసంరక్షణ దినం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటిని పరిరక్షించుకునేందుకు అందరూ దీక్ష వహించాలన్నారు. నదుల అనుసంధానం ద్వారా సాగు, తాగునీటి సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దీక్ష వహించిందని తెలిపారు.