ఆంధ్రప్రదేశ్
ఎపి క్యాబినెట్ భేటీ ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 April 2016
విజయవాడ: వేసవిలో తాగునీటి సమస్య, పర్యాటక పథకాలకు భూముల కేటాయింపు, జన్మభూమి కమిటీలు, ఖరీఫ్ పంటలకు ప్రణాళిక తదితర అంశాలపై చర్చించేందుకు సోమవారం ఉదయం ఇక్కడ ఎపి మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. మంత్రివర్గ సమావేశం అనంతరం టిడిపి జిల్లా అధ్యక్షులతో చంద్రబాబు సమావేశమవుతారు. పార్టీ యువనేత లోకేష్ ఈ సమావేశంలో పాల్గొంటారని సమాచారం.