ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి వచ్చేందుకు ఉద్యోగులు ఓకే: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలి వచ్చేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాన్ని వారే తనకు స్వయంగా చెప్పారని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన శనివారం మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, ఉద్యోగుల కోసం తాత్కాలిక రాజధాని పనులను త్వరిత గతిన పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాథమిక సౌకర్యాలన్నింటినీ కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను రాజీలేని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.