ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి నూతన ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రసవం తర్వాత తల్లీ బిడ్డలను ఇంటికి చేర్చేందుకు 102 సేవలు ప్రారంభించనున్నారు.