ఆంధ్రప్రదేశ్‌

అవలక్షణాలన్నీ జగన్‌లో ఉన్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: ప్రపంచంలో మనుషుల అవలక్షణాలన్నీ వైకాపా అధినేత వై జగన్మోహన్‌రెడ్డిలోనే ఉన్నాయని ఐటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు హైదరాబాద్‌లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జగన్ పిచ్చికుక్క కరిచినట్టు ప్రవర్తిస్తున్నాడని మంత్రి ఆరోపించారు. అవినీతిపై మాట్లాడే నైతిక అర్హత, స్థాయి జగన్‌కు లేదని, వంద జన్మలు ఎత్తినా రాదని పేర్కొన్నారు.