ఆంధ్రప్రదేశ్‌

స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 28: కోస్తాంధ్రలో శనివారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. కొన్ని చోట్ల వర్షపాతం నమోదు అయినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఆదివారం కూడా చాలా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపారు. బాపట్లలో 41 డిగ్రీలు, నెల్లూరు 41.3, మచిలీపట్నంలో 33.6, తునిలో 32.6, కళింగపట్నంలో 36.6, గన్నవరంలో 37.6 డిగ్రీలు నమోదైంది. కాగా పార్వతీపురంలో 32.6 మిల్లీమీటర్లు, వాల్తేరులో 58 మిల్లీమీటర్లు, బొబ్బిలిలో 18.2 మిల్లీమీటర్లు, పాడేరులో 6.8 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురవవచ్చు.