ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి ఆర్కిటెక్చర్ సలహా కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన క్యాపిటల్ సిటీ ఆర్కిటెక్చరల్ సలహా కమిటీని నియమిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి చైర్మన్‌గా ప్రొ.క్రిష్ట్ఫోర్ బెన్నింగర్, సభ్యులుగా డాక్టర్ ఎర్విన్ వైరే, కేశవ్ వర్మ, ప్రొ.కె.టి.రవీంద్రన్, ప్రొ.సుహ ఓజ్‌కాన్, రాజీవ్ సేథిలను నియమించింది.