ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారికి ఆయుష్ లోహియా ఆటోలువిరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఏప్రిల్ 11: నోయిడాకు చెందిన లోహియా ఆటో మొబైల్ సంస్థ తయారుచేసిన 3లక్షల 15 వేల రూపాయలు విలువచేసే రెండు ఆటోలను సోమవారం ఆ సంస్థ యజమాని ఆయుష్ లోహియా శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. ఆలయం ముందు ఈ ఆటోలను రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అందుకుని టిటిడి ట్రాన్స్‌పోర్ట్ విభాగం డిఐ భాస్కర్‌నాయుడుకు అందించారు. ఈ రెండు ఆటోలలో 1లక్షా 35వేలు విలువచేసే బ్యాటరీకారు ఉంది. ఒక్క పర్యాయం బ్యాటరీని చార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని డిఐ భాస్కర్‌నాయుడు తెలిపారు.