ఆంధ్రప్రదేశ్‌

ఏపీ జెన్‌కో చైర్మన్‌గా సాయి ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 11: ఏపీజెన్‌కో సీఎండీగా జీ. సాయి ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎస్పీసీఎల్ సీఎండీగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ఏపీజెన్‌కో సీఎండీగా ఇప్పటి వరకూ వ్యవహరిస్తున్న నాగులాపల్లి శ్రీకాంత్ స్థానంలో ఆయన్ని నియమించింది.
రూ. 21.66 కోట్లతో ఆరోగ్యశ్రీ కార్డుల ముద్రణ
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులను ముద్రించి, పంపిణీ చేసే సంస్థలకు చెల్లింపులు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. 21.66 కోట్ల రూపాయలను చెల్లించేందుకు పాలనా ఆమోదాన్ని తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.