ఆంధ్రప్రదేశ్‌

సదరన్ జోన్ కౌన్సిల్‌కు సభ్యుల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: సదరన్ జోన్ కౌన్సిల్ సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సభ్యులుగా, సలహాదారుగా రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్‌ను నియమించింది. వివిధ రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించేందుకు, సత్ససంబంధాలు నెలకొనేందుకు వీలుగా దేశంలో ఆరు కౌన్సిళ్లను కేంద్రం ఏర్పాటు చేసింది.