ఆంధ్రప్రదేశ్‌

4న విజయవాడలో ఎస్‌ఎస్‌ఎ కార్యాలయం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: ఇంతకాలంగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్ కార్యాలయం విజయవాడకు తరలివెళ్లనుంది. 4వ తేదీన ఎస్‌ఎస్‌ఎ కార్యాలయాన్ని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఆఫీసుకు సంబంధించిన ఫైళ్లు, ఫర్నీచర్ విజయవాడకు తరలివెళ్లాయి. రెండు రోజులు విజయవాడలో నివాసానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవల్సిందిగా ఎస్పీడీ జి శ్రీనివాస్ ఉద్యోగులకు సూచించారు. 4దీన అధికారికంగా అన్ని రకాల విధులను ఎస్‌ఎస్‌ఎ విజయవాడ నుండి ప్రారంభించనున్నట్టు తెలిపారు.