ఆంధ్రప్రదేశ్‌

‘హైకోర్టు వివాదంపై సుప్రీం జోక్యం అవసరం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 3: హైకోర్టు విభజన అంశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటుచేసుకుంటున్న వివాదాలను పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు జోక్యం అవసరమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు అంశంలో తమకు జడ్జిల కేటాయింపులో జనాభా ప్రాతిపదిక జరగలేదని తెలంగాణ, ఆప్షన్‌లు ఇచ్చినా వెళ్లిపోవాలని మొండిగా వాదించడంపై ఆంధ్ర వాదనలు చేసుకోవడం మంచిది కాదన్నారు.