తెలంగాణ

ఎఎన్‌ఎంల ఆధ్వర్యంలో మంత్రుల ఇళ్ల ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తే ఏఎన్‌ఎంలు శనివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రాష్ట్ర మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడించారు. ప్రస్తుత ప్రభుత్వం తమ పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 10వ పీఆర్‌సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి హామీ ఇవ్వడంతో ఏఎన్‌ఎంలు ఆందోళన విరమించారు.