ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్రిగోల్డ్ బాధితుల జాతీయ సమావేశం ఆదివారం విశాఖలో జరిగింది. మాలమహానాడు నాయకుడు కారెం శివాజీ నేతృత్వంలో ఈ సమావేశం ఇక్కడ జరిగింది. ఎపి, ఒడిశా, చత్తీస్‌గడ్, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి బాధితులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. బాధితులతోపాటు, ఆ సంస్థలో పనిచేసిన ఉద్యోగులకు కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శివాజీ సూచించారు. న్యాయం జరగకపోతే, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.