తెలంగాణ

అక్షయగోల్డ్ కేసు జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అక్షయగోల్డ్ కేసులో నిందితులను ఇంతవరకూ అరెస్టు చేయకపోవడంపై హైకోర్టు గురువారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల ఆచూకీ దొరకడం లేదని సిఐడి అధికారులు చెప్పడంతో, నిందితుల ఫొటోలతో వాల్ పోస్టర్లు అంటించాలని, వారి ఆస్తులను వెంటనే జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణ ఈనెల 26కి వాయిదా పడింది.