ఆంధ్రప్రదేశ్‌

ఆరులైన్ల రోడ్డుకు చంద్రబాబు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శనివారం పర్యటించిన సందర్భంగా 6 లైన్ల రహదారి పనులకు శంకుస్థామన చేశారు. రాజధాని ప్రాంతాన్ని ఇతర మార్గాలకు అనుసంధానం చేసేందుకు ఆరులైన్ల రహదారితో పాటు ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తారు. ఇందుకోసం 215 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు.