S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠనీయం

01/30/2019 - 18:58

గ్రంథం పేరు -పాడుతా తీయగా
రచయిత్రి: డా పర్యాద సరళ పేజీలు: 60, ధర:రూ.50/-
ప్రతులకు:పర్యాద సరళ, 37-93/45/2, మధురానగర్, నేరేడ్‌మెట్ క్రాస్‌రోడ్డు,
సికిందరాబాద్ మరియు అభి భారతీయ సాహిత్య పరిషత్తు, సికిందరాబాద్.
================================================================

01/29/2019 - 19:50

సత్కృతి- మైలవరపు రామమూర్తి
ప్రాప్తిస్థానం: మైలవరపు రామలక్ష్మి,
శ్రీవిరించి వానప్రస్థాశ్రమం, శ్రీరామ్‌నగర్, రాజమహేంద్రవరం-5
==========================================================

01/27/2019 - 22:39

గీతోపదేశం కధలు- రచన: డి.కామేశ్వరి, వెల:రూ.150/-, ప్రతులకు: నవోదయ, నవచేతన విశాలాంధ్ర మరియు తెలుగు బుక్ హౌస్, హైదరాబాద్.
*
నిన్నటి తరం రచయిత్రులలో శ్రీమతి డి (దూర్వాసుల)కామేశ్వరి గారు ఒకరు. కాలపు వెల్లువలో కొట్టుకునిపోకుండా, కాలానికి అనుగుణంగా, తనను తాను మలుచుకుంటూ, 83 ఏళ్ళ వయసులో కూడా, ఇంకను ప్రజ్ఞాపూరితమైన కథలను రాస్తున్నారు.

01/25/2019 - 18:38

ఎనిమిదో రంగు- కవితా సంపుటి, - అనిల్ డ్యాని,
వెల: రూ.100/- ప్రతులకు: సాహితి మిత్రులు, 28-10-16, అరండల్‌పేట, కార్ల్‌మార్క్స్ రోడ్, విజయవాడ,
ఫోన్:0866-2433359
============================================================

01/21/2019 - 19:01

రెక్కాడినంతకాలం.. నవల - రచన: సుంకోజి దేవేంద్రాచారి, వెల:రూ.200/-
ప్రతులకు:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ మరియు విశాలాంధ్ర బుక్ హౌస్
==============================================
రెక్కాడినంత కాలం.. రెక్కాడుతుంది, డొక్కాడదు. ఇదీ బడుగు జీవుల కథ. కాదు వ్యధ...

01/18/2019 - 19:25

లోయ మరికొన్ని కథలు - రచన:బి.అజయ్‌ప్రసాద్, వెలెరూ.140/-,
ప్రతులకు:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ మరియు విశాలాంధ్ర బుక్‌హౌస్ వారి అన్ని బ్రాంచీలు
=================================================================

01/04/2019 - 20:03

నీళ్ళల్లోని చేప (పొయిట్రీ)
రచన: బాల సుధాకర్ వౌళి, ఎస్‌బిఐ దగ్గర, బోయ స్ట్రీట్, నెల్లిమర్ల, విజయ నగరం-535217. వెల:రూ.120/-,
ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి, అనేకా. ఫోన్:9676493680, 9505646046.
--------------------------------------------------------------------------------------------------------------

01/03/2019 - 19:46

కమాను వీధి కతలు
రచన:రామదుర్గం మధుసూదనరావు, వెల: రూ.120/-, ప్రతులకు: ఆర్.జయలక్ష్మి, 304, కౌస్త్భు టవర్స్, కొత్తపేట, హైదరాబాద్ విశాలాంధ్ర నవచేతనా బుక్ హౌస్‌లు
------------------------------------------------------------------------------------------------------------

01/02/2019 - 19:47

శ్రీవేంకటేశ సహస్రనామావళి (వరివస్యా వ్యాఖ్యాసమేతము)
- వ్యాఖ్యాత: డా. కె.వి.రాఘవాచార్య, పేజీలు:374, వెల:రూ.432/-
ప్రతులకు:డా. కె.వి.రాఘవాచార్య, 106, శ్రీపాద కేశవ టవర్సు, 11-35, ఎస్.వి.నగరు,
తిరుపతి- 617502. ఫోన్: 9704342668.
-------------------------------------------------------------------------------------------------------------------

01/01/2019 - 18:39

పల్లె పదాల గుండె చప్పుళ్ళతో అక్షరం మొలకెత్తి, ప్రాంతీయ యాసతో గుభాళించినపుడు ఆ కవిత్వ స్పర్శే వేరు. తారసపడిన ప్రతి సందర్భాన్నీ అనుభవ లోతులతో ఒడిసి పట్టుకుంటుంది. అలా రాటుదేలిన అక్షరశ్వాసే ఈ ‘మట్టిరంగు బొమ్మలు’ కవితా సంపుటి. దీని కవి ఉత్తరాంధ్ర పోరాట బతుకు ముఖచిత్రం సిరికి స్వామినాయుడు.

Pages