S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ వారం తార
తెలుగు చిత్రసీమలో ఇప్పుడున్న క్రేజీ కథానాయికల్లో బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తొలి చిత్రం నుంచి నేటి ‘తేజ్..ఐ లవ్యూ’ వరకు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటోంది. కెరీర్లో ఎలా నిలదొక్కుకోవాలో కూడా అనుపమకు బాగానే తెలిసినట్టుంది. అందుకే ఆమె ఎంపిక చేసుకుంటున్న చిత్రాలు..
రెండు దశాబ్దాలుగా తనదైన ఛరిష్మాతో బాలీవుడ్ని ఏలుతోంది హాట్ బ్యూటీ కత్రినా కైఫ్. మల్లీశ్వరి తరువాత ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ అటుపై బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడ ఏకంగా సల్మాన్ఖాన్ అండదండలతో కెరీర్ని మలుచుకుంది. ఆ క్రమంలోనే రణవీర్తో ఎఫైర్, బ్రేకప్.. అటుపై తిరిగి సల్మాన్ గూటికి చేరిన వ్యవహారం తెలిసిందే.
‘ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని హీరోయిన్లు చిత్రసీమలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడేందుకు భయపడుతున్నారు’ అని తాప్సీ అంటోంది. తన ఆలోచనలను, భావాలను నిర్మొహమాటంగా చెప్పడంలో తాప్సీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇటీవల చిత్ర పరిశ్రమలోని సంఘటనలపై ఆమె బహిరంగంగానే మాట్లాడుతోంది. తాజాగా తమ అనుభవాలను చెప్పేందుకు కథానాయికలు ముందుకు రాకపోవడానికి కారణమేంటి?
అందాల తార అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్లో అడుగుపెట్టినప్పటి నుంచి రోజురోజుకూ తన క్రేజ్ని పెంచుకుంటూ పోతోంది. చేసిన చిత్రాలు.. వేసిన పాత్రలు వేటికవే భిన్నంగా వుండేలా చూసుకుంటోంది. ఫలితంగానే అతి తక్కువ సమయంలో ఎనలేని క్రేజ్ని సొంతం చేసుకుంది. చిన్నా.. పెద్దా అన్న తేడాలేకుండా వచ్చిన అవకాశాల్లో మంచివి అనుకున్నవి..
ఒక లైలా కోసం..చిత్రంతో తెలుగు తెరపై తళుక్కున మెరిసిన అందాల భామ పూజాహెగ్డే. ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకొని మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్గా మారింది. రామ్చరణ్ రంగస్థలం చిత్రంలో ఐటెంసాంగ్ చేసిన పూజా, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. మహేష్- వంశీ పైడిపల్లి చిత్రంలోను ఈ అమ్మడినే కథానాయికగా తీసుకున్నారు.