-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
ఏప్రిల్ 15 నాటికి అందుబాటులోకి..
సాంస్కృతిక శాఖ నిర్ణయం
చౌటుప్పల్, మార్చి 10: 2018 నాటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలలో ఆన్లైన్ సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి ఎకె.గోయల్ వెల్లడించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఈపంచాయతీ పనితీరును సమీక్షించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు.
ఖమ్మం, మార్చి 10: సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్చంద్ర బోస్ అలియాస్ రవన్నకు ఖమ్మం జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు, అభిమానులు గురువారం ఘనంగా నివాళులర్పించారు. బుధవారం రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్లో మరణించిన ఆయన మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రానికి తరలించారు.
ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్తత
విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజ్యాంగ విరుద్ధం, కోర్టుకెళతాం: రేవంత్రెడ్డి
* టిఆర్ఎస్ విజయాలను జీర్ణించుకోలేకే ఆరోపణలు
* త్వరలో టిఆర్ఎస్లో టిడిపి విలీనం
* మీడియా పాయింట్ వద్ధ అధికార పార్టీ సభ్యులు
* విపక్షాల విమర్శ
హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై విపక్షాల సభ్యులు విమర్శలు కురిపించారు. అధికార పార్టీ రూపొందించిన అబద్ధాలతో కూడిన ప్రసంగాన్ని వినాల్సి వచ్చిందంటూ కాంగ్రెస్ సభ్యులు అసహనాన్ని వ్యక్తం చేయగా, మసిబూసి మారడుకాయ చేశారంటూ కమలనాధులు, కమ్యూనిస్టులు మండిపడ్డారు.
వివిధ శాఖల్లో 904 ఎఇ పోస్టుల భర్తీ * వెల్లడించిన టిఎస్పిఎస్సి
* రూ. 7కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించిన ఏసిబి