S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/10/2016 - 06:41

హైదరాబాద్, ఏప్రిల్ 9: మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ 19 లక్షల 71 వేల తొలగించనున్న ఓటర్ల జాబితాను రీ-వెరిఫికేషన్ చేసి తుది జాబితాను సిద్ధం చేయడానికి ఇచ్చిన గడువును పెంచాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

04/10/2016 - 04:48

హైదరాబాద్, ఏప్రిల్ 9: వన్యప్రాణి సంరక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మత్రి జోగు రామన్న తెలిపారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో వన్యప్రాణి సంరక్షణపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, టైగర్ రిజర్వ్‌లలో నిఘాను మరింత పెంచి సంరక్షణ చర్యలు మరింత పటిష్ఠం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

04/10/2016 - 04:40

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయ నాయకత్వమంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు.

04/09/2016 - 17:59

సంగారెడ్డి:మెదక్ జిల్లా సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి తెలంగాణ రాష్టస్రమితిలో చేరారు. ఆమెతోపాటు 9 మంది కౌన్సిలర్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తెరాసలో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధికోసం అందరూ ఏకతాటిపైకి రావాలని కేసిఆర్ పిలుపునిచ్చారు.

04/09/2016 - 08:53

హైదరాబాద్, ఏప్రిల్ 8: అనుకున్నట్లే, పార్టీలో మెజారిటీ నాయకులు, కార్యకర్తలు ఆశించినట్లే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ కె. లక్ష్మణ్ నియమించటంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఇక పార్టీ లక్ష్మణ్ నేతృత్వంలో బలపడుతుందని కూడా శుక్రవారం వ్యాఖ్యానించారు.

04/09/2016 - 08:44

పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 8: మారిన వాతావరణం, ఆహార అలవాట్ల నేపథ్యంలో నాలుగు పదుల వయస్సు రాక ముందే పని చేయడానికి ఇబ్బంది పడుతున్న ప్రస్తుత తరుణంలో నాలుగు పదుల వయస్సు దాటిన తర్వాత కూడా తాటి చెట్లు ఎక్కుతూ అతి కష్టమైన పని చేస్తూ అబ్బుర పరుస్తున్నాడు ఆ వృద్ధుడు. నిత్యం శ్రమ చేస్తూ, వేళకు మంచి భోజనం చేస్తే ఎంతటి కష్టమైన పని చేయవచ్చని ఆయన నిరుపిస్తున్నాడు.

04/09/2016 - 07:15

హైదరాబాద్, ఏప్రిల్ 8: ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన 125 అడుగులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రతిష్టించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. అంబేద్కర్ 125వ జయంతోత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న విగ్రహానికి శంకుస్థాపన చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విగ్రహావిష్కరణ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

04/09/2016 - 07:18

ఇప్పుడు దేశంలోనే మనం నంబర్‌వన్. రాష్ట్రం కావాలంటూ దేనికోసం కొట్లాడామో, ఆ దిశగా అడుగులేస్తున్నాం. నిధులు మనవి. నియామకాలు మనవి. సాంకేతిక ప్రగతి మనది. ఆర్థిక స్వావలంబన మనది. సాధించుకున్న రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, గట్టి
పునాది వేయడానికి రేయంబవళ్లు అధ్యయనంతో సాగునీటి ప్రణాళికలు
రూపొందించుకున్నాం. కారు చీకట్లు తొలగించి, త్వరలోనే 24 గంటల నిరంతర

04/09/2016 - 07:11

హైదరాబాద్, ఏప్రిల్ 8: హైదరాబాద్ టి-హబ్‌లో స్టార్టప్స్ ఏర్పాటుకు ఊతమిచ్చేందుకు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసే), టి.హబ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 4న ప్రభుత్వం నూతన ఐటి పాలసీని ప్రకటించిన సందర్భంగా ఐటి రంగంలో స్టార్టప్స్ ఏర్పాటుకు తగిన ప్రోత్సాహాన్ని అందించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు హైసే శుక్రవారం వెల్లడించింది.

04/09/2016 - 07:10

హైదరాబాద్, ఏప్రిల్ 8: తెలంగాణలో చేపట్టబోయే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టి భాగస్వామ్యం కావడానికి చైనాకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ చైనా గెజౌభా గ్రూప్ కంపెనీ ముందుకు వచ్చింది. కంపెనీ ముఖ్య ప్రతినిధి హుయాంగ్ వాన్లిన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సిఎం కెసిఆర్‌తో సమావేశమైంది.

Pages