-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
రాజధాని భవనాల నిర్మాణంపై చర్చ * ముగిసిన ప్రపంచస్థాయి ఆర్కిటెక్చర్ల సదస్సు
సవాలుగా మారిన జ్యుడీషియరీ నిర్వహణ
జస్టిస్ మదన్ బి లోకూర్ ఆవేదన
అవుట్సోర్సింగ్పై తేల్చేసిన ఆంధ్ర
ప్రస్తుతానికి వేతనాల పెంపు
కాంట్రాక్టు సిబ్బందిపైనా చర్చ
ఆర్ధిక భారం తట్టుకోగలమా?
మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు
రెగ్యులరైజ్ చేయాలి: ఉద్యోగ సంఘాలు
1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం 4వ యూనిట్ ట్రిప్
మన ఇంజనీర్లది సాంకేతిక తప్పిదం
అందుకే, మూల్యం చెల్లిస్తున్నాం
కరవు, తుపానులపై సాంకేతిక సమరం
ఆక్వా నష్టాలపై కేంద్రానికి నివేదన
జోరువానలో చంద్రబాబు పర్యటన
సాయం చేస్తామని బాధితులకు భరోసా
కెసిఆర్ కుటుంబంపై కిషన్రెడ్డి నిప్పులు
కేంద్రానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 196 కరవు మండలాలను ప్రకటించింది. అయితే వీటికి అదనంగా 163 మండలాలను కరవు ప్రాంతాలుగా శనివారం నాడు ప్రకటించింది. దీంతో కరవు మండలాల సంఖ్య 359కు పెరిగింది. గతంలో శ్రీకాకుళంలో 10, ప్రకాశంలో 21, నెల్లూరులో 14, చిత్తూరులో 39, కడపలో 33, అనంతపురంలో 39, కర్నూలులో 40 మండలాలను ఇదివరకే కరవు ప్రాంతాలుగా ప్రకటించింది.
చిత్తూరు, నవంబర్ 21: చిత్తూరు నగర మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఇంట్లో పోలీసులు కొన్ని మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు పరిశోధనలో భాగంగా చిత్తూరు పోలీసులు బాంబుస్క్వాడ్తో కలిసి శనివారం రాత్రి నగరంలోని గంగనపల్లెలో ఉన్న చింటూ ఇంట్లో చింటు తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం నాయుడు, సక్కుబాయిల సమక్షంలో ప్రత్యేక సోదాలు నిర్వహించారు.