-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
సికింద్రాబాద్: రైల్వేస్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 2 కిలోల బంగారం, అరకిలో వెండి, 11 గ్రాముల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. ధ్రువపత్రాలు లేకుండా విజయవాడ తరలిస్తుండగా రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను జనవరి 26న విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. మలక్పేటలో జైళ్లశాఖ హెడ్క్వార్టర్స్ను మంత్రి ప్రారంభించారు. చంచల్గూడ జైలు తరలింపుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు.
హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదని,ఈవీఎంలను మానిప్లేట్ చేసి టీఆర్ఎస్ గెలిచిందని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సర్వే సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ ఆరోపించారు. ఈవీఎంల మానిప్లేట్ పై ప్రత్యేక కమిషన్ తో బహిరంగ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సర్వే సత్యనారయణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణలో భూముల రీసర్వే నిర్వహిస్తామని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్ హోటల్లో సెంటర్ ఫర్ ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు జాతీయ భూ సర్వే విధానం-ల్యాండ్ రికార్డ్ ఆధునిక పద్ధతులు అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ భూ సర్వేకు కేంద్రం నిధులు కూడా ఇచ్చిందని అన్నారు.
* ఆశనిపాతంగా పర్యావరణ అభ్యంతరాలు
* 25వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిపై ప్రతికూల ప్రభావం!
* ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు
* సొంత పూచీకత్తుపై విడుదల
వరంగల్ ఉప ఎన్నికతో మారిన ఆలోచనా ధోరణి
టిఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే అదే మార్గమంటున్న సీనియర్లు
అయోమయంలో బిజెపి, వామపక్షాలు