-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, డిసెంబర్ 6: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 19న హైదరాబాద్ రానున్నారు. ఆ రోజు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసిఇఎంఇ) స్నాతకోత్సవంలో పాల్గొంటారని కేంద్ర సమాచార శాఖ రక్షణ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఇఎంఇ గ్రూప్లోని ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్కు అవసరమైన కోర్సులను అందించి వారికి డిగ్రీలో పట్టాలను ఎంసిఇఎంఇ ప్రదానం చేస్తుంది.
హైదరాబాద్లో భద్రత కట్టుదిట్టం
చార్మినార్ వద్ద ర్యాలీ
డిజెఎస్ నేతలతోపాటు 50మంది అరెస్టు, విడుదల
హైకోర్టు జడ్జి జస్టిస్ రాజశేఖర్రెడ్డి
భద్రాచలం, డిసెంబర్ 5: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో శనివారం మావోయిస్టుల డంప్ లభ్యమయింది. కాంకేర్ జిల్లా అంతాగఢ్ ప్రాంతంలోని తాడోకి పోలీస్స్టేషన్ పరిధిలోని పదబేడా అటవీ ప్రాంతంలో జిల్లా పోలీసులు, బిఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ డంప్ దొరికింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కెసిఆర్కు బుద్ధి చెబుతాం * సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, చాడ
విజయవాడ, డిసెంబర్ 5: విజయవాడ నగరంలో నబూతో న భవిష్యత్లా శనివారం ఒకే రోజు 2,606కోట్ల రూపాయల విలువైన ఫ్లైఓవర్లు, జాతీయ రహదారుల విస్తరణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి వై సుజనా చౌదరి ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు.
హైకోర్టు అదేశంతో అధికారుల విచారణ పోలీసుల అదుపులో ఆరుగురు
జాడలేని కీలక సూత్రధారి దామోదర్ నాలుగు బృందాలతో గాలింపు
నైసర్గికంగా తెలంగాణకు అది ఒక అవకాశం
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు