-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
‘ఎమ్మెల్సీ’ అభ్యర్థుల ఎంపికలో తాత్సారం మరో రెండు రోజులే గడువు
మొబైల్ బృందాలతో నిఘా పోలింగ్ను వీడియో తీద్దాం
కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు భన్వర్లాల్ ఆదేశం
కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం జానారెడ్డితో మాట్లాడలేదు
స్పష్టం చేసిన టిఆర్ఎస్ ఎంపి కె కేశవరావు
రిక్రూటింగ్ ఏజెన్సీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
మైగ్రేషన్ విధానానికి మార్పులు చేర్పులు
కసరత్తు చేస్తున్న కేంద్రం
అదే బాటలో ఏపి ముందడుగు
పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్
రెండోరోజూ ఫాంహౌస్లోనే బస
అమరావతిపై అనవసర రాజకీయం
ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు
టిడిపి అధికార ప్రతినిధి లింగారెడ్డి ధ్వజం
దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్ష సూచన
విశాఖపట్నం, డిసెంబర్ 6: నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడుకు సమీపంలో కొమరిన్ తీరం వద్ద అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడులో పలు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకటి,రెండ చోట్ల సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్, డిసెంబర్ 6: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు పునరంకితం కావాలని వైకాపా అధ్యక్షులు, ఆంధ్రా అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యాలయం లోటస్పాండ్లో జరిగిన అంబేద్కర్ 60వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నాయకులను కొనేస్తారా?
పోయేది తెరాస పార్టీ ప్రతిష్ఠే
పార్టీ నేతల భేటీలో బాబు ఆగ్రహం