S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/08/2015 - 06:07

ఆలయాభివృద్ధికి చర్యలు
చెన్నైకి వైద్య బృందాలు
సత్రాల పునర్నిర్మాణానికి నిధులు
టిటిడి చైర్మన్ చదలవాడ వెల్లడి

12/08/2015 - 06:05

విజయవాడలో ఐదుగురి బలి * 28 మంది ఆస్పత్రిపాలు
ఏడుగురి పరిస్థితి విషమం * బార్ మేనేజర్ సహా ఏడుగురి అరెస్ట్
బార్ సీజ్.. ప్రయోగశాలకు శాంపిల్స్ * ఒరిజినల్ ఛాయిస్-120 బ్యాచ్ సీజ్

12/08/2015 - 05:22

కాంగ్రెస్‌పై అలిగాను..అంతే
టిఆర్‌ఎస్‌లో చేరడం లేదు
పిలుపు వచ్చింది వాస్తవమే
కాంగ్రెస్ నేత నాగేందర్ స్పష్టీకరణ

12/08/2015 - 05:22

మచిలీపట్నం, డిసెంబర్ 7: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం ఒక వ్యక్తి అతిగా మద్యం తాగి మృతి చెందాడు. విజయవాడ కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో సాయంత్రం మచిలీపట్నంలో ఇతని మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే పోలీసులు మాత్రం అతిగా మద్యం తాగటం వల్లే మృతి చెందినట్లు నిర్ధారించారు. చిలకలపూడి ఎస్‌ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం..

12/08/2015 - 05:22

ఏపి సిఎం చంద్రబాబు ఆదేశం
మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
బాధితులకు ముఖ్యమంత్రి పరామర్శ

12/08/2015 - 05:21

శ్రీశైలం, డిసెంబర్ 7: కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడింది. భక్తులు తెల్లవారు జామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తెల్లవారు జామున 4.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. సుమారు 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

12/08/2015 - 05:21

అన్ని శాఖల్లో పెరిగిన రాబడి
దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు
రిజిస్ట్రేషన్ శాఖలో 30 శాతం పెరుగుదల
రవాణాలో 20 శాతం..ఎక్సైజ్‌లో 18శాతం వృద్ధి
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి

12/08/2015 - 05:19

0.22 రివాల్వర్, 16 బుల్లెట్లు, ఒక బురఖా స్వాధీనం
* హంతకులు ఉపయోగించిన రెండు కార్లు సీజ్

12/08/2015 - 05:19

నామినేషన్ల దాఖలులో తెరాస ముందంజ
అధికార పార్టీలోకి సాగుతున్న వలసలు

12/08/2015 - 05:18

రాజకీయాలు వద్దు.. అభివృద్ధే ముద్దు: కోడెల
ఉత్సవాల కోసమే గవర్నర్‌ను కలిశానని వెల్లడి

Pages