-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
ఆరు లక్షలలోపు ఆదాయ వర్గాలకు అర్హత వడ్డీ సబ్సిడీ పథకంపై సర్కార్ కసరత్తు
కాల్మనీ కేసులో ఎవరూ తప్పించుకోలేరు
అసెంబ్లీలో సిఎం చంద్రబాబు స్పష్టీకరణ
నిందితుడితో విదేశాలకు వెళ్లిన ఎమ్మెల్యేను విచారించరా
నిలదీసిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి
ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం
అవిభక్త కవలలు వీణావాణిలను పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు
వారం రోజుల్లో ఢిల్లీకి తీసుకెళ్తామని వెల్లడి
హోరెత్తిన అసెంబ్లీ
దుమ్మెత్తి పోసుకున్న టిడిపి, వైకాపా
నిందితులతో బాబు, జగన్ ఉన్న ఫోటోల పరస్పర ప్రదర్శన
ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేల సస్పెన్షన్
మూడుసార్లు సభ వాయిదా *నేడు ప్రభుత్వ ప్రకటన
హైదరాబాద్: ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గాకు 2015 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. విముక్త అనే కథా సంపుటికి గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది.
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణిలకు నిర్వహించాల్సిన శస్త్ర చికిత్సపై ఎయిమ్ వైద్యుల బృందం పరిశీలించింది. ఇవాళ ఎయిమ్స్ వైద్యుల బృందం నగరంలో వీణా-వాణిలు ఉంటోన్న నీలోఫర్ ఆస్పత్రికి చేరుకున్నారు. అవిభక్త కవలల ఆరోగ్య పరిస్థితి, శస్త్ర చికిత్స సాధ్యాసాధ్యాలను ఈ బృందం పరిశీలించింది.
హైదరాబాద్: సెక్స్ రాకెట్ కేసును దారి మళ్లించేందుకు చంద్రబాబు పడుతున్న తిప్పలు చూస్తుంటే.. ఇంత దారుణమైన సీఎం దేశంలో ఎక్కడా లేరనిపిస్తోందని ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఇక ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదని చెప్పారు.
హైదరాబాద్: కడప హజారీవీధిలో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారి వేధింపులే కారణమని బంధువులు ఆరోపించారు. ఇల్లు తనఖాపెట్టి మహిళ వడ్డీ వ్యాపారి నుంచి రూ.1.20లక్షలు రుణం తీసుకున్నట్లు సమాచారం.