-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్ డిసెంబర్ 17: ఆంధ్ర, తెంలగాణలోని ఉద్యానవన విశ్వవిద్యాలయాల మధ్య సిబ్బంది విభజనకు మార్గదర్శకాల రూపకల్పనకు ఎంతమేర సమయం కావాలో వచ్చే సోమవారం 21వ తేదీన హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సిందిగా ఏపి ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశించింది.
కాల్మనీపై ఎప్పుడైనా, ఎంతసేపైనా చర్చకు సిద్దం
వైకాపాపై ధ్వజమెత్తిన మంత్రులు రావెల, పీతల సుజాత
హైదరాబాద్, డిసెంబర్ 17: మూడు రోజుల పాటు చైనాలో చేసిన పర్యటన అనేక విషయాలను నేర్పిందని పట్టణాభివృద్ధి మంత్రి డాక్టర్ పి నారాయణ పేర్కొన్నారు. జోంగ్జియాన్ అర్బన్ ఇనె్వస్టుమెంట్ గ్రూప్ ఆధ్వర్యంలోని ప్యూచర్ ఆర్క్ సిటీని మంత్రి నారాయణ సందర్శించారు.
హైదరాబాద్, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మొదటి రోజు సభను కాల్మనీ వ్యవహారం కుదిపేసింది. కేవలం సభలోనే గాక, అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్లోనూ అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుకున్నారు. ఇందులో భాగంగా అధికార, విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు వ్యాఖ్యలిలా ఉన్నాయి.
కాల్మనీ వ్యవహారాన్ని బయటకు తెచ్చిందే టిడిపి
రూ.20వేల కోట్లతో ప్రతిపాదనలు శాసనమండలిలో మంత్రి రాఘవరావు వెల్లడి
సర్కారు బడుల మూసివేతపై సభ్యుల మండిపాటు బాక్సైట్ తవ్వకాలపై వాకౌట్
హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రైవేటు యూనివర్శిటీ బిల్లుపై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావుతో ప్రధానకార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో భేటీ అయ్యారు. సిఎస్తో పాటు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా, న్యాయ శాఖ కార్యదర్శి దుర్గా ప్రసాద్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి భేటీ అయ్యారు.