-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
సోనియా, రాహుల్పై వెంకయ్య మండిపాటు
స్వామి కేసు పెట్టింది 2012లో అప్పుడు మా ప్రభుత్వం లేదు
పెండింగ్ బిల్లులు పట్టని కాంగ్రెస్ ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి
కొండపాక, డిసెంబర్ 19: పరిటాల రవి హత్య కేసులో 17వ ముద్దాయగా ఉన్న బత్తిని వెంకటేశం (38) శనివారం అక్రమంగా తుపాకీ, బుల్లెట్లు సరఫరా చేస్తుండగా మెదక్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇప్పటికే వెంకటేశం బెయన్పై ఉన్న సంగతి తెలిసిందే. వెంకటేశాన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తొగుట సిఐ వెంకటయ్య, కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 19: ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్నదని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిరసన ధర్నాలు నిర్వహించగా పోలీసులు అరెస్టు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ (జిహెచ్సిసి) అధ్యక్షుడు దానం నాగేందర్ అధ్వర్యంలో శనివారం నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
హైదరాబాద్, డిసెంబర్ 19: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ మున్సిపల్ పరిపాలనా శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్లో మొత్తం 58 వార్డులను రిజర్వ్ స్థానాలుగా ప్రకటించారు. ఎస్సీ జనరల్ 5, ఎస్సీ మహిళ 4, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, బిసి జనరల్ 10, బిసి మహిళ 9, జనరల్ మహిళ 15, జనరల్ స్థానాలు 13.
డెహ్రాడూన్, డిసెంబర్ 19: ఉత్తరాఖండ్లో శనివారం తెల్లవారు జామున ఓ మోస్తరు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.4గా నమోదయిన ఈ భూకంపం కేంద్రం భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
* త్వరలోనే కామన్ వర్శిటీ బిల్లు * హెచ్ఆర్డి మంత్రి గంటా వెల్లడి
విశాఖపట్నం, డిసెంబర్ 19: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఈ నెల 21న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.