S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాల్, తమన్నా జంటగా హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై సురాజ్ దర్శకత్వంలో జి.హరి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. రష్యాలో చిత్రీకరించిన పాటలతో ఈ సినిమా పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..
బాబ్త్రన్, బిందుబార్బీ జంటగా గిరిబాబు, జూ.రేలంగి ప్రధాన పాత్రల్లో పాలిన్డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై బి.్భవనవిజయ్ దర్శకత్వంలో నార్ని ఫణిదుర్గాప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం వర్మ వర్సెస్ శర్మ. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత దుర్గాప్రసాద్ మాట్లాడుతూ..
అలనాటి విజయవంతమైన చిత్రం బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాలముగ్గులో కథానాయికగా అందరికీ పరిచయమైన అచ్చమైన పదహారణాల తెలుగు నటి సంగీత దాదాపు 200 తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె ఇన్నాళ్లు చెన్నయ్లోనే ఉండిపోయారు. ఇప్పుడు హైదరాబాద్కు మకాం మార్చా. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటలను తెలిపారు. ‘ఇన్నాళ్లుగా అనేక తమిళ, మలయాళ సీరియల్స్లో నటించడంవల్ల చెన్నయ్లోనే ఉండిపోయాను.
నిత్యామీనన్, క్రిష్ జె సత్తార్ జంటగా నటి శ్రీప్రియ దర్శకత్వంలో సన్ మూన్ క్రియేషన్స్ పతాకంపై వి.ఆర్.కృష్ణ.ఎం అందిస్తున్న చిత్రం ‘ఘటన’. మలయాళంలో విజయవంతమైన ‘22 ఫిమేల్ కొట్టాయం’ చిత్రాన్ని తెలుగులో అనువదించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ పాటను హైదరాబాద్లో విడుదల చేశారు.
నికిత ప్రధాన పాత్రలో శ్రీ క్రియేటివ్ ఫిలింస్ పతాకంపై శివగంగరాజు వుడిమూడి దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ళ రూపొందించిన చిత్రం ‘అపార్ట్మెంట్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాత తెలియజేస్తున్నారు.
ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది మరో ప్రయత్నం జరుగుతోంది. ఆస్కార్ విదేశీ భాషా విభాగంలో ఎప్పటికప్పుడు కథ, కథనాల్లో వైవిధ్యం, టేకింగ్లో నూతనత్వం వున్న చిత్రాలను ఎంపిక చేసి అధికారిక ఎంట్రీగా పంపిస్తున్నారు. కానీ అంతర్జాతీయంగా వున్న అనేక సమస్యల నేపథ్యంలో రూపొందించిన చిత్రాలకు అవార్డులు దక్కుతున్నాయి.
జ్యోతిలక్ష్మి, సారాయి వీర్రాజు తదితర చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించిన అజయ్ఘోష్ అచ్చమైన తెలుగువాడు. విశారణై చిత్రంలో గుంటూరు పోలీసు సి.ఐ విశే్వశ్వరరావుగా నటించాడు అజయ్ఘోష్. ఈ చిత్రం ఆస్కార్ అవార్డుకు వెళుతున్న సందర్భంగా ఆయన్ను పలకరిస్తే పలు చిత్ర విశేషాలను తెలిపారు.
‘నేను సినిమారంగంలోకి అడుగుపెట్టి పది సంవత్సరాలు దాటిపోయింది. నటనకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికే ప్రయత్నిస్తాను. ఏ పనైనా సరే శ్రద్ధపెట్టి నేర్చుకుంటాను. అందుకే ఇప్పుడు విజయాలన్నీ సాధ్యవౌతున్నాయి’ అని చెబుతోంది బాలీవుడ్ సుందరి దీపికాపదుకొనె.
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా.. నా చూపుల్లో చిక్కుకున్న వనె్నకాడ..’ అంటూ గతంలో ఓ పాట వచ్చింది. ఆ పాటే ఇప్పుడు హీరో నిఖిల్ చిత్రానికి టైటిల్ అయ్యింది. మేఘన ఆర్ట్స్ పతాకంపై వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలో నిఖిల్, హెబాపటేల్, నందితా శే్వత ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందిందని నిర్మాతలు చెబుతున్నారు.
దిలీప్, పూనమ్కౌర్, అక్షిత ప్రధాన తారాగణంగా శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై ఎ.నరేందర్, విజయానంద్, సురేష్గౌడ్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రణయం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ..