S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెట్స్పైకి వెళ్ళకముందు నుంచే బిజినెస్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఇప్పట్నుంచే ప్రీరిలీజ్ బిజినెస్ పెద్దఎత్తున జరుగుతోంది.
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా మరో ఘనత సాధించింది. అమెరికాలోని లాస్ఏంజిలిస్లో సోమవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ‘బ్రేక్త్రూ స్టైల్ స్టార్’ పురస్కారం ప్రదానం చేశారు. హాలీవుడ్ తారలు నికోలె కిడ్మన్సహా పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రియాంక ఆహూతులను ఆకట్టుకున్నారు.
జయంత్, శే్వతాబసు ప్రసాద్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘మిక్చర్ పొట్లం’. గోదావరి సినీ టోన్ పతాకంపై సతీష్కుమార్.ఎం.వి. దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది.
ఇటు తెలుగు అటు తమిళ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న నటి ‘రకుల్ప్రీత్సింగ్’. ఇప్పటికే ఈమె తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసనా నటించేసింది. మెగా ఫ్యామిలీ నుండి చరణ్తో ‘బ్రూస్లీ’లో నటించి ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ‘్ధృవ’లో సైతం నటిస్తోంది. అలాగే అల్లుఅర్జున్తో ‘సరైనోడు’ వంటి సూపర్ హిట్లో జోడికట్టి మరో మెగా హీరో ధరమ్తేజ్ చేస్తున్న ‘విన్నర్’లో హీరోయిన్గా ఫిక్సైంది.
‘అల్లుడుశీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి సిద్ధవౌతున్నాడు. శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత అభిషేక్ నామ రూపొందించనున్న ఈ చిత్రం వచ్చేనెలలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..
రామ్చరణ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ధ్రువ. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. వచ్చేనెల మొదటివారంలో హీరో ఇంట్రడక్షన్ పాట షూటింగ్ జరుపుతామని, ఆ ఒక్క పాట మాత్రమే మిగిలి ఉందని తెలిపారు.
త్వరలోనే ఓ క్రేజీ కాంబినేషన్కు సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘ధ్రువ’ చిత్రాన్ని చేస్తున్న మెగా పవర్స్టార్ రామ్చరణ్తో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న సుకుమార్ల క్రేజీ కాంబినేషన్లో రూపొందే సినిమా సెట్స్పైకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్వర్క్ కూడా పూర్తికావచ్చింది.
సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం హైద్రాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా సాటిలైట్ హక్కుల కోసం ఏకంగా 26 కోట్లకు ఆఫర్ వచ్చిందట. నిజంగా ఈ విషయం సంచలనం అని చెప్పాలి. అది కూడా ఈ సినిమా హిందీ డబ్బిం గ్ రైట్స్తోపాటు తెలుగు శాటిలైట్ హక్కుల కోసం జీ సంస్థ ఈ ఆఫర్ని ఇచ్చిందట?
విశాల్, తమన్నా కాంబినేషన్లో హరి వేంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్పై నిర్మాత జి.హరి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 18న విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.
జనతా గ్యారేజ్ తరువాత ఆ రేంజ్ హిట్ సినిమా కోసం గట్టి ప్రయత్నాలే చేసాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్తో భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్తో సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ త్రివిక్రమ్ పవన్తో సినిమా చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు కాబట్టి.. అది వర్కవుట్ అయ్యేలా లేదు. ఇక వక్కంతం వంశీ సినిమా ఎలాగూ క్యాన్సిల్ అయింది. ఇటీవలే ‘పటాస్’ ఫేమ్..