-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మేడ్చల్, ఏప్రిల్ 17: మితిమీరిన వేగంతో వస్తున్న ఓ ఫార్చ్యూనర్ కారు. . బైకును ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎల్లంపేట్ గ్రామానికి చెందిన తోట వెంకటేశ్(35) డ్రైవర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కీసర, ఏప్రిల్ 17: కడుపులో ఆడ శిశువని తేలితే చాలు అబార్షన్లు చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ను పోలీసు లు అదుపులోకి తీసుకున్న సంఘటన భోగారం గ్రామంలో చోటు చేసుకుం ది. వివరాల్లోకి వెళితే.. కీసర మండల ం, భోగారంలో దేవీ ఆసుపత్రి పేరుతో సుధాకర్ గౌడ్ ఆర్ఎంపీ డాక్టర్గా చలామణి అవుతున్నా డు. యాదాద్రి భవనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం మాదాపూర్లోని సూ ర్య ఆసుపత్రిలో డాక్టర్ నర్సింగ్రావు..
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 17: మండలంలోని గోధూర్ గ్రామానికి చెందిన సైదెపల్లి శేఖర్ (28) అనే యువ రైతు అప్పుల బాధతో సోమవారం రాత్రి తన వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదం నెలకొంది.
కోరుట్ల రూరల్, ఏప్రిల్ 17: మండలంలోని మాదాపూర్, కల్లూర్ గ్రామ శివారులో అక్రమంగా నిల్వచేసిన దాదాపు 400 ట్రాక్టర్ల ఇసుక కోరుట్ల పోలీస్ రెవెన్యూ ఆధ్వర్యంలో మంగళవారం పట్టుకున్నారు. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా రవాణా అవుతున్న చోద్యం చూస్తున్న అధికారులు మంగళవారం ఈ ఇసుకను పట్టుకోవడం విశేషం.
రాజాపేట, ఏప్రిల్ 17: అప్పుల బాధతో మండలంలోని దూది వెంకటాపురం గ్రామానికి చెందిన వస్పరి బాలమణి(42) మంగళవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. బాలమణి తనకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో అప్పులు తెచ్చి పత్తి పంట వేయగా దిగుబడి సరిగ్గా రాకపోవడంతో 3లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నారు.
చింతపల్లి, ఏప్రిల్ 17: మండలంలోని కురంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర రాజశేఖర్(25)ను ఈ నెల 11న బండరాయితో కొట్టి హత్య చేసిన రాజశేఖర్ తమ్ముడు వెంకటేశ్ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం మృతుడు రాజశేఖర్ మొదటి భార్య అశ్వినికి ఒక కుమార్తె ఉండగా, భర్తతో తగాదా పడి అశ్విని తన పుట్టింటికి వెళ్లింది.
బనగానపల్లె, ఏప్రిల్ 17:బనగానపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్లూరు కొత్తపేట సమీపంలో మంగళవారం ఉదయం ఆటో, లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఎస్ఐ రాకేశ్ తెలిపిన వివరాలు.. బనగానపల్లె నుంచి కొత్తపేట వైపు వెళ్తున్న ఆటో (కొత్తపేటకు 1కి.మీ దూరంలో) అదుపుతప్పి రోడ్డు కుడివైపుకు వెళ్లడంతో అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది.
కాకినాడ, ఏప్రిల్ 17: కాకినాడ-యానాం జాతీయ రహదారిలో తాళ్ళరేవు మండలం పటవల గ్రామం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తెలు దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారు ఢీకొనడంతో ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మెళియాపుట్టి, ఏప్రిల్ 17: మండలంలో పరశురాంపురం పంచాయతీ పరిధిలో గల పెద్దమడి గ్రామానికి చెందిన సవర రామారావు(40) గత మూడు రోజులు ముందు అదృశ్యమైనట్లు పోలీసులకు ఆయన కుటుంబీకులు ఫిర్యాదు చేసారు. స్థానిక గిరిజనులు పరశురాంపురం అడవుల్లో రామారావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరశురాంపురం కొండల్లో ఏనుగుల దాడిలో రామారావు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 17: డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు వ్యక్తులను బలితీసుకుంది. గ్రానైట్ రాళ్ళ లోడ్తో వెళ్తున్న టారస్ లారీ రెప్పపాటు పాటుగా వచ్చి షాపు ముందున్న ఆ ఇద్దరినీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి.