S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/23/2018 - 00:01

పరిగి, మే 22 : మండల పరిధిలోని కొడిగెనహళ్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వెనుక భాగంలో ఉన్న ఓ వేపచెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఆ వ్యక్తి ఉరేసుకుని నాలుగు రోజులు అయి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

05/23/2018 - 00:00

గుంతకల్లు, మే 22 : ప్రయాణంలో ఉన్న వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి 8 తులాల బంగారు నగలు చోరీ చేసిన ఘటన మంగళవారం పట్టణంలో సంచలనం రేపింది. విడపనకల్లు మండలం డోనేకల్లుకు చెందిన లక్ష్మీదేవి గుంతకల్లులోని తన కుమార్తె ఇంటికి వస్తూ బళ్లారి నుంచి గుంతకల్లుకు వస్తున్న ఓ ప్రైవేట్ బస్సులో డోనేకల్లులో ఎక్కింది.

05/22/2018 - 23:51

గుంటూరు, మే 22: నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాలను మంగళవారం అరండల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు.

05/22/2018 - 23:42

తిరుపతి, మే 22: స్థానిక పెద్దకాపు లే అవుట్‌లోని కుర్లాన్ బెడ్స్ ఫర్నీచర్ దుకాణంలో ఈ యేడాది ఏప్రిల్ 15వ తేదీన చోరీకి పాల్పడిన గుత్తా శ్రీనివాసులును తిరుచానూరు బైపాస్ రోడ్డులోని కొత్తపాళెం లేఅవుట్‌లో ఉన్న సూర్యతేజ టవర్స్ వద్ద అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆ దుకాణంలో చోరీ చేసిన రూ.

05/22/2018 - 01:05

మానకొండూర్, మే 21: మానకొండూర్ గ్రామానికి చెందిన దాసరి హరిష్ అనే యువకుడు మద్యం సేవించి కారునడుపుతు సోమవారం పోలీసులకు పట్టుబడ్డాడు. పట్టుబడిన కారుడ్రైవర్‌ను కోర్టులో స్ధానిక పోలీసులు హాజరుపరుచగా ఏడు రోజులు జైలు శిక్ష, 2వేల రూపాయాల జరిమానా విధించినట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు. యువకులు మద్యం తాగి వహనాలు నడపవద్దని సీఐ సూచించారు.

05/22/2018 - 01:04

చందుర్తి, మే 21: రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మూడవ వార్డు సభ్యుడు మహ్మద్ యాసీన్ (28) జగిత్యాల మండలంలో కోరుట్ల రహదారిలో రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందాడు. యాసీన్ జగిత్యాలలో లైబ్రేరియన్ పరీక్ష రాసి తిరిగి వస్తుండగా నిజామాబాద్ నుండి వరంగల్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సు యాసీన్ ద్విచక్ర వాహానాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

05/22/2018 - 00:35

పాయకాపురం, మే 21: నగర వ్యాప్తంగా నిషేధిత గుట్కా, ఖైనీ, గంజాయి విక్రయాలు ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిపోవడంతో నగర పోలీసు కమిషనర్ ఆ దిశగా దృష్టి సారించారు. దీంతో నగర వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో నిషేధిత గుట్కా, ఖైనీ, గంజాయి విక్రయాల నిరోధానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

05/22/2018 - 00:21

రాజాం, మే 21: రాజాం మండలం కొఠారిపురం గ్రామానికి చెందిన కంతలి సురేష్ (17) అనే విద్యార్థి తిరుమల దేవాలయం క్యూ లైన్‌లో అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెళితే ఇటీవల పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణుడైన సురేష్ మొక్కు చెల్లించుకొనేందుకు తమ బంధువులు నరసింహులు, చినమ్మడుతో తిరుపతి వెళ్లారు.

05/22/2018 - 00:15

చీరాల టౌన్, మే 21: ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత విద్యనభ్యసించి చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించసాగారు. ఈ సంఘటన మండలంలోని వాడరేవు-రామాపురం రోడ్డులోని ఓ అతిథి గృహం వద్ద చోటుచేసుకుంది.

05/22/2018 - 00:15

ఒంగోలు, మే 21 : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కొరఢా ఝులిపించింది. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో మొదటిసారిగా 138 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకే రోజు పోలీసులు జైలుకు పంపారు.

Pages