S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/12/2018 - 23:51

మచిలీపట్నం, జూన్ 12: అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలం కావటంతో ఆ సంస్థకు చెందిన ఆరుగురు డైరెక్టర్లకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

06/12/2018 - 02:29

హైదరాబాద్, జూన్ 11: నగరంలో మహిళలను వేధిస్తున్నట్లు అందిన రెండు ఫిర్యాదుల మేరకు షీ టీం ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. పెళ్లి చేసుకోవాలని ఒకరు, ఫోన్‌లో వేధిస్తున్న మరొకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు నగర నేర విభాగం అదనపు సిపి షికా గోయల్ తెలిపారు. చార్మినార్ ప్రాంతంలోని జహనుమాలో ఉస్మాన్ అహ్మద్ ఆలాఖిని అదుపులోకి తీసుకున్నారు.

06/12/2018 - 02:44

కోట, జూన్ 11: ఓ ప్రేమజంట అదృశ్యం కావడంతో యువకుడి తల్లిదండ్రులను నిర్బంధించడమే కాకుండా పోలీసులపై తిరుగుబాటు చేసిన సంఘటన కోట మండలం గూడలి పంచాయతీ పరిధిలోని చంద్రశేఖరపురం గ్రామంలో సోమవారం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన చెన్నూరు హరికృష్ణ, అదే గ్రామానికి చెందిన ఒక బాలిక గత రెండు సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది.

06/12/2018 - 02:56

విశాఖ (జగదాంబ): శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ డీఈఈ గొట్టిముక్కల శ్రీనివాసరాజు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టి అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. సోమవారం విశాఖలోని ఆయన ఇల్లు, శ్రీకాకుళంలోని అతని కార్యాలయంలోనూ, పాలొకొల్లు, భీమవరం ప్రాంతా ల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. శ్రీనివాసరాజు ఇంట్లోనే కాకుండా బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు.

06/12/2018 - 02:05

సత్తుపల్లి, జూన్ 11: బంధువులను చూసేందుకు ఇద్దరు చిన్నారులతో కలసి భార్యాభర్తలు ద్యిచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనటంతో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద సోమవారం చోటుచేసుకుంది.

06/12/2018 - 00:58

కడప,జూన్ 11: ఒకవైపు నిరుద్యోగం...మరోవైపు నాలుగునెలలుగా అందని వేతనాలు..ఉద్యోగం నుండి తొలగించడం..అడిగితే జవాబు చెప్పేవారు లేకపోవడంతో ఆకలి, ఆర్థికకష్టాలతో ఏకంగా వంద మంది నిరుద్యోగులు ఆత్మహత్యాయత్నానికి పూనుకోవడం సంచలనం సృష్టించింది. సాక్ష్యాత్తు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వేదిక చేసుకుని ఆత్మహత్యకు సిద్దపడిన హౌసింగ్ కార్పొరేషన్ మాజీ వర్క్ ఇన్‌స్పెక్టర్ల కన్నీటి గాధ ఇది.

06/12/2018 - 00:17

చిలమత్తూరు, జూన్ 11: మండలంలోని కొడికొండ చెక్‌పోస్టులోని పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటనలో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. సోమవారం గొర్రెల కాపర్లు గుర్తించి సమాచారాన్ని పోలీసులకు అందించారు. వెంటనే ఎస్సై ప్రదీప్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

06/11/2018 - 20:57

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సహా ద్విచక్రవాహనంపై సత్తుపల్లికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో భార్యా, భర్తలు అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారులు సురక్షితంగా ఉన్నారు.

06/11/2018 - 03:54

పద్మనాభం, జూన్ 10: విశాఖ జిల్లా, పద్మనాభం మండలంలోని రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రెల్లిపేటలో బాలికపై అత్యాచారం జరిగింది. శనివారం మధ్యాహ్న సమయంలో యువకుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు స్థానిక సీఐ ప్రభాకర్ చెప్పారు. ఆయన అందించిన వివరాలివి. రెల్లిపేటలో పదేళ్ళ వయస్సు గల బాలిక, ఇదే రెల్లిపేటకి చెందిన బంగారి ఈశ్వరరావు (21) ఆ పేటకు సమీపంలోని మామిడి తోటలో పశువులు కాస్తున్నారు.

06/11/2018 - 03:54

పలాస/సోంపేట/అనకాపల్లి, జూన్ 10: శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆదివారం చోటుచేసుకుంటున్న వేర్వేరు సంఘటనల్లో మొత్తం నలుగురు మృత్యువాతపడ్డారు. ప్రశాంతంగా ఉండే ఉద్దానంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడిపిక్కలు ఏరేందుకు బయలుదేరిన బైపల్లి ఊర్మిళ అనే మహిళపై ఇంటి ఆవరణలోనే ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది.

Pages