-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఇందూర్, జూలై 13: ఎడపల్లి మండలం పోచారం గ్రామ ఉప సర్పంచ్ గైని పోచయ్య(ఎల్ఐసి) శుక్రవారం తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందారు. నాలుగైదు రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు నిజామాబాద్లోని మ్యాక్స్క్యూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
చిత్తూరు, జూలై 13: చిత్తూరు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆడియో వీడియో ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఈఈ నాగేశ్వరరావు ఏసీబీకి చిక్కారు. కార్యాలయంలోనే 8వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం వల పన్ని పట్టుకొన్నారు. చిత్తూరు జిల్లాలో గ్రామాలకు పలు వౌలిక వసతులు కల్పించే లెవన్ స్టార్ కార్యక్రమాలకు అధికారులు శ్రీకారం చుట్టారు.
నల్లగొండ రూరల్, జూలై 13: జిల్లాకేంద్రంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుండి చెన్నైకు ఆలుగడ్డల లోడుతో వెళ్తున్న ఎంపీ 06హెచ్సి 4519 నెంబరు గల లారీ వేగంగా వచ్చి ఇద్దరి ప్రాణాలను బలిగొంది. నల్లగొండ టౌ టౌన్ సీఐ ఎండి.బాషా తెలిపిన వివరాల ప్రకారం..
మొగల్తూరు, జూలై 13: కల్లు తీయడానికి తాటిచెట్టు ఎక్కుతున్న ఒక గీత కార్మికుడు విషపుటీగలు కుట్టడంతో మృతిచెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి... పేరుపాలెం సౌత్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు గుబ్బల పెద్దిరాజు (51) శుక్రవారం ఉదయం తాడి చెట్టు ఎక్కుతుండగా విషపుటీగలు దాడిచేశాయి.
శ్రీకాకుళం(రూరల్), జూలై 13 : ప్రజా పంపిణీ వ్యవస్ధకు చెందిన బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం రాగా రెవెన్యూ అధికారులను, సిబ్బందిని అప్రత్తం చేసారు. గురువారం రాత్రి బాలభారతి జంక్షన్ వద్ద మారుతి వ్యాన్ను ఆపి పరిశీలించగా అందులో సుమారు 50కేజీల బస్తాలు 36 ఉన్నట్లు గుర్తించారు.
హైదరాబాద్: ఎమ్సెట్ మెడిసిన్ పేపర్ లీకేజీ కేసులో చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులు వాసుబాబు, శివనారాయణలను సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు అనుమతించింది. బుధవారం నిందితుల కస్టడీ కోరుతూ సీఐడీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ను గురువారం విచారణకు స్వీకరించిన కోర్టు నిందితులు ఇద్దరిని కస్టడీకి తీసుకునేందుకు అనుమతించింది.
న్యూఢిల్లీ, జూలై 12: న్యాయమూర్తి నాగార్జున రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ను ఆదేశించింది. జస్టిస్ నాగార్జున రెడ్డికి సంబంధించిన కేసును బదిలీ చేయాలనే పిటిషన్ను శుక్రవారం కొట్టివేసింది.
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కాన్ని ఒక నేరంగా పరిగణించడం మానివేస్తే దీనికి సంబంధించిన లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల సామాజిక వివక్షత దానంతట అదే తగ్గుతుందని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసన వ్యాఖ్యానించింది. భారతదేశంలో స్వలింగ సంపర్కం, దీనితో ముడిపడి ఉన్న వ్యక్తుల పట్ల వివక్షత ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉందని కోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ, జూలై 12: దేశ రాజధాని ఢిల్లీలో చెత్త పర్వతాలవలే పేరుకుపోయి దుర్భరమైన పరిస్థితి నెలకొందని సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తున్నారని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం నిలదీసింది.
యు కొత్తపల్లి, జూలై 12: చేపల వేటకు వెళ్లిన బోటు సముద్రంలో అలల ఉద్ధృతికి బోల్తా పడటంతో ఒక మత్స్యకారుడు మృతిచెందాడు. మరొకరు గాయపడగా, ఎనిమిది మంది సురక్షితంగా బయటపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఉప్పాడ తీరం నుండి 10 మంది మత్స్యకారులు గురువారం తెల్లవారుజామున చేపల వేటకు బోటులో వెళ్ళారు.