S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/19/2020 - 01:18

న్యూఢిల్లీ, మార్చి 18: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించిన మేరకు శాసనసభలో బలపరీక్ష జరపాలా? వద్దా? అనే అంశంపై అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో హోరాహోరీ పోరాటం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అష్టకష్టాలు పడుతుంటే అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది.

03/19/2020 - 05:59

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీ ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల వాయిదా విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం కోర్టు ధర్మాసనం ‘కోడ్’ ఎత్తివేయాలని ఆదేశించింది.

03/18/2020 - 23:49

న్యూఢిల్లీ, మార్చి 18: దేశంలోకి అక్రమంగా వచ్చిన చొరబాటుదారులను గుర్తించి పంపించివేయటం తమ సార్వభౌమ, చట్టబద్దమైన, నైతిక బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ఎన్‌ఆర్‌సీ (నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్) తయారు చేయడం అత్యంత అవసరమైన ప్రక్రియ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

03/18/2020 - 23:16

న్యూఢిల్లీ, మార్చి 18: సవరించిన స్థూల ఆదాయం (ఐజీఆర్)పై చార్జీల చెల్లింపు అంశంపై పునఃసమీక్ష ఉండబోదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఏజీఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని సుప్రీం కోర్టు ఇదివరకే టెలికాం సంస్థలను హెచ్చరించిన విషయం తెలిసిందే.

03/18/2020 - 06:50

షాబాద్, మార్చి 17: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణం చోటుచేసుకుంది. శంషాబాద్‌లో దిశ సంఘటన మరువక ముందే చేవెళ్లలో మహిళను హత్యచారం చేసి హత్య చేసి అతి దారుణంగా తలను గుర్తు తెలయకుండా బండరాళ్లతో కొట్టి పడేశారు. సమచారం తెలుసుకున్న చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ బాలకృష్ణ, ఎస్‌ఐ రేణుకా రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్‌టీంతో పరిశీలించారు.

03/18/2020 - 06:39

హైదరాబాద్, మార్చి 17: సునిషిత్ అనే వ్యక్తి తనపై ఆసత్య ప్రచారం చేస్తున్నాడని నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునిషిత్‌ను నేను పెళ్లి చేసుకొన్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో లావణ్య పేర్కొంది. త్రిపాఠి తన అసిస్టెంట్ ద్వారా కంప్లైంట్‌ను పోలీసులకు పంపించింది.

03/18/2020 - 06:09

శేరిలింగంపల్లి, మార్చి 17: సైబరాబాద్‌లోని న్యూ హఫీజ్‌పేటలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన మియాపూర్ పోలీసులు ఐదు బృందాలుగా రంగంలోకి దిగి నాలుగు గంటల్లోనే కిడ్నాపర్‌ను పట్టుకుని బాలుడిని క్షేమంగా తల్లికి అప్పగించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం వివరాలను ఏసీపీ కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.

03/18/2020 - 06:07

శేరిలింగంపల్లి, మార్చి 17: ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. సకాలంలో స్పందించిన చందానగర్ పోలీసులు దొంగను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ముంబయి జాతీయ రహదారిపై చందానగర్ వద్ద ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి 12గంటల సమయంలో ఓ వ్యక్తి చొరబడి మెషిన్‌ను ధ్వంసం చేశాడు.

03/18/2020 - 06:01

గచ్చిబౌలి, మార్చి 17: హైక్లాస్ రెస్టారెంట్‌లు, పబ్బులలో వెయిటర్‌గా పని చేస్తు బిల్లు చెల్లించే సమయంలో ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి డబ్బు డ్రా చేస్తున్న ఒడిషాకు చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.10 లక్షల నగదును స్కిమర్, క్లోనింగ్ మిషన్‌తో పాటు నకిలీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.

03/18/2020 - 01:38

న్యూఢిల్లీ, మార్చి 17: ఉరిశిక్ష నుంచి ఎలాగోలా తప్పించుకోడానికి నిర్భయ దోషులు చేస్తున్న ప్రయత్నాలు న్యాయస్థానాల్లో బెడిసికొడుతునే ఉన్నాయి. తాజాగా దోషుల్లో ఒకడు ముకేష్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు భంగపాటు ఎదురైంది. తనకు విధించిన ఉరిశిక్షను రద్దుచేయాలంటూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా డిస్మిస్ చేశారు.

Pages