S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/01/2020 - 04:55

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 29: నగరంలో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. దోపిడీ దొంగలు ఎలాంటి బెరుకు లేకుండా దోపిడీలు, హత్యలు చేస్తూ దర్జాగా తప్పించుకు తిరుగుతున్నారు. గతంలో నగరంలో ఏమూల ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా కారకులను పోలీసులు వెంటనే పట్టుకునేవారు. సీసీ కెమెరాల ఫూటేజీలు వారికి ఆధారాలు అందించేవి.

03/01/2020 - 04:53

సనత్‌నగర్, ఫిబ్రవరి 29: తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న చిలుక కనిపించకుండా పోయిందని వెతికి పెట్టాలంటూ ఎల్లారెడ్డిగూడాకు చెందిన బాధితుడు సంజీవరెడ్డినగర్ (ఎస్సార్‌నగర్) పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే యూసఫ్‌గూడ, ఎల్లారెడ్డిగూడకు చెందిన రామలింగేశ్వర రావు అరుదైన ఆస్ట్రేలియన్ కాకిటేల్ రకానికి చిలుకను పెంచుకుంటున్నాడు.

03/01/2020 - 03:54

గార్లదిన్నె: పెన్ను క్యాప్ మింగి 2వ తరగతి విద్యార్థి యశ్వంత్(7) మృతి చెందాడు. అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌లో శనివారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బత్తలపల్లికి చెందిన అశోక్‌కుమార్, చంద్రావతి దంపతుల కుమారుడు యశ్వంత్ అక్షర పాఠశాల హాస్టల్‌లో 2వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం యశ్వంత్ పెన్ను క్యాప్ మింగాడు.

02/28/2020 - 03:54

హైదరాబాద్, ఫిబ్రవరి 27: దాదాపు దశాబ్దం క్రితం నిజామాబాద్ ఎస్పీ ఆఫీసు ఎదురుగా ధర్నా సమయంలో విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత కేసు విచారణలో భాగంగా గురువారం నాడు నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. ఉప ఎన్నికల్లో డీ శ్రీనివాస్ వెర్సస్ ఎండల లక్ష్మీనారాయణ బరిలో ఉన్నపుడు టీఆర్‌ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారానికి కవిత వెళ్లారు. సెక్షన్ 30 అమలులో ఉన్నపుడు ధర్నా చేయడం నిషేధం.

02/28/2020 - 03:44

పాడేరు, ఫిబ్రవరి 27: ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో ముగ్గురు గిరిజనులను మావోయిస్టులు బుధవారం అర్ధరాత్రి అపహరించారు. మల్కనగిరి జిల్లా దంత్రి గ్రామానికి చెందిన అర్జున్ అనే గిరిజనుడితో పాటు దంత్రికి ఆనుకుని ఉన్న మరో రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు అపహరించినట్టు తెలుస్తోంది.

02/28/2020 - 03:36

హైదరాబాద్ (నార్సింగి), ఫిబ్రవరి 27: కట్టుకున్న భార్యను మూడు రోజులు చిత్రహింసలకు గురి చేసిన సంఘటన హైదరాబాద్ నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై గంగాధన్ వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పానుగంటి శ్రీనివాస్‌కు 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలకు ఇద్దరు సంతానం. బతుకు దెరువు కోసం గండిపేట మండలం కోకాపేటలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నారు.

02/28/2020 - 03:14

విశాఖపట్నం (క్రైం), ఫిబ్రవరి 27: అనుమానాస్పదంగా వృద్ధ దంపతులు మృతి చెందిన సంఘటన పెందుర్తి పరిధిలో గురువారం జరిగింది. బంగారు ఆభరణాల కోసమే దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నరవ సమీపంలోని దుర్గానగర్‌లో నివాసముంటున్న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి జెర్రిపోతుల సముద్రాలు(75), భార్య పార్వతి(65) దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు.

02/28/2020 - 01:39

అల్వాల్, ఫిబ్రవరి 27: అనుమానస్పదస్థితిలో రౌడీషీటర్ హత్యకు గురైన సంఘటన వెంకటాపురంలోని కోత్తబస్తీలో జరిగింది. అల్వాల్ పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం గురువారం కోత్తబస్తీ నివాసి మైకెల్ పైన కేసులు ఉండటంతో రెండు ఏళ్ల క్రితం రౌడీషీట్‌ను నమోదు చేశారు. ఆరు మాసాలుగా రహస్యంగా నివాసం ఉంటున్నాడని తెలిపారు.

02/28/2020 - 01:37

మేడ్చల్, ఫిబ్రవరి 27: మేడ్చల్ హైవేలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వ్యక్తులకు తీవ్ర గాయాలకు గురిచేసిన లారీ డ్రైవర్‌కు శిక్షను మేడ్చల్ 22వ మెట్రోపాలిటన్ న్యాయస్థానం న్యాయమూర్తి నాగరాజు విధించారు. ఆరు నెలల జైలు శిక్ష వెయ్యి రూపాయ జరిమానా విధిస్తూ గురువారం తీర్పును వెల్లడించారు. మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

02/28/2020 - 01:37

జీడిమెట్ల, ఫిబ్రవరి 27: ప్రేమ విఫలమైందని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాపూర్‌నగర్, నెహ్రూనగర్‌లో నివాసముండే 17 సంవత్సరాల బాలిక ఇంటర్ చదువుతుంది. ప్రేమ విఫలమైందని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Pages