జాతీయ వార్తలు

'కాల్ మనీ కేసుపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: కాల్‌మనీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లోటస్ పాండ్ లో బుధవారం వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశం జరిగింది. సమావేశానంతరం ఎమ్మెల్యేలతో కలసి జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు. పార్టీ శాసనసభ్యులతో పాటు ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.