ఆంధ్రప్రదేశ్‌

యోగాతో మెరుగైన జీవనం: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆధునిక యుగంలో నిత్యం యోగాసనాలు వేస్తుంటే ప్రశాంత జీవనం సాధ్యపడుతుందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంచి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో యోగాతో శారీరక శ్రమ చేయడం అంతే అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు, పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.