తెలంగాణ
ఎర్రబెల్లికి పార్టీ కండువా వేసిన కెసిఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 February 2016
హైదరాబాద్: తెరాసలో ఎవరు చేరినా అది రాజకీయశక్తుల పునరేకీకరణ అవుతుందని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంతో ఇక తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుందన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావుకు తెరాస కండువా వేసి ఆయన ఆహ్వానించారు. కెసిఆర్ సమక్షంలో ఎర్రబెల్లి తన అనుచరులతో తెరాసలో అధికారికంగా చేరారు. మంత్రులు తలసాని, చందూలాల్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.