ఆంధ్రప్రదేశ్‌

వివేకా మృతిపై సిట్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎస్పీ రాహుల్ శర్మ ఏర్పాటుచేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ సిట్ ఏర్పాటైంది. ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించాయి.