రాష్ట్రీయం

విశాఖ ఉక్కు కర్మాగారంలో కార్మికుని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్టణం : విశాఖ పట్టణం ఉక్కు కర్మాగారం లో ఓ కార్మికుడు ప్రమాద వశాత్తు మృతిచెందాడు. ఉదయం కార్మాగారంలో పనిచేస్తున్న కేఎస్ఆర్ మూర్తి (48) అనే కార్మికుడు క్రేన్ పై నిలబడి పనిచేస్తున్నాడు. ప్రమాద వశాత్తు పైనించి పడిపోడంతో.. తీవ్ర గాయాలై.. అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. మృతి చెందిన కార్మికుడు.. ఇటీవల జరిగిన బీఎంఎస్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మృతి విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.