ఆంధ్రప్రదేశ్‌

బావిలో తల్లి, కొడుకుల మృతదేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: తల్లి, కొడుకుల మృతదేహాలు బావిలో కనిపించడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. శావల్యాపురం మండలం శానంపూడి వద్ద సోమవారం ఉదయం తల్లి, కొడుకు బావిలోపడి మరణించి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.