జాతీయ వార్తలు
ఉన్నావ్ ఘటన దర్యాప్తు గడువు పొడిగింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 August 2019
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ ఘటనపై దర్యాప్తు గడువును మరో రెండు వారాలకు పొడిగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున సీబీఐ మరో నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరింది. బాధితురాలి వాంగ్మూలాన్ని ఇంకా నమోదు చేయలేదని అందువల్ల విచారణకు మరో నాలుగు వారాల సమయం కావాలని అలాగే న్యాయవాది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సీబీఐ కోర్టుకు వివరించింది. ఈ నేపథ్యంలో మరో రెండు వారాలు పొడిగించేందుకు కోర్టు అంగీకరించింది.