జాతీయ వార్తలు

దేశంలోకి చొరబడ్డ ముగ్గురు పాక్ ఉగ్రవాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జమ్ము-కాశ్మీర్ సరిహద్దుల గుండా భారత్‌లోకి ముగ్గురు ఉగ్రవాదులు ప్రవేశించినందున దిల్లీ, గోవా, ముంబయి ప్రాంతాల్లో బాంబుదాడులకు అవకాశం ఉందని పంజాబ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ ముగ్గురు ఉగ్రవాదులు మరో వ్యక్తితో కలిసి కారులు సంచరిస్తున్నట్లు వారు ఎక్కడైనా బాంబుదాడికి లేదా ఆత్మాహుతి దాడికి తెగబడే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. మార్కెట్లు, విద్యాసంస్థలు, థియేటర్లు వంటి ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.