ఆంధ్రప్రదేశ్‌

వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవోపేతంగా జరిగింది. ఈ నెల 21న జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 500 మంది సిబ్బందితోపాటు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేశారు. ఏటా నాలుగుసార్లు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.