తెలంగాణ

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనను పురస్కరించుకొని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చే విందులో పాల్గొనడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం ఢిల్లీ చేరుకుంటారు. ప్రధా ని నరేంద్ర మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రు లు, కొందరు ముఖ్యమంత్రులకు మాత్రమే ఈ విం దుకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు, హర్యానా, అసోం ముఖ్యమంత్రులకు మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది.